ఈరోజు రాత్రి లండన్ పర్యటనకు బయలుదేరనున్న జగనన్న దంపతులు

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఈరోజు రాత్రి లండన్ పర్యటనకు బయలుదేరనున్న జగనన్న దంపతులు

తమ పెద్ద కుమార్తె దగ్గరకు వెళ్తున్నారు

ఈ పర్యటన ముగించుకొని ఈ నెల 23న తిరిగి ఇండియా చేరుకోనున్నారు