భారత్ న్యూస్ రాజమండ్రి…గంజాయి రవాణా చేయడానికి సహకరిస్తే కాల్చి పడేస్తాం
- బింధు మాధవ్, ఎస్పీ
విశాఖ నుంచి రాజమండ్రి కారులో గంజాయి అక్రమంగా తరలిస్తున్న కేసులో పురోగతి
ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామన్న ఎస్పీ.. ఈకేసులో లోతుగా విచారిస్తున్నామని వెల్లడి
రూ.20 లక్షల విలువైన మొత్తం 383 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నాం
