మలేరియా రహిత దేశంగా ఇండియా.. త్వరలో వ్యాక్సిన్ విడుదల

భారత్ న్యూస్ నెల్లూరు….మలేరియా రహిత దేశంగా ఇండియా.. త్వరలో వ్యాక్సిన్ విడుదల

మలేరియా రహిత దేశంగా.. ఇండియా గొప్ప విజయాన్ని సాధించింది. ICMR, RMRC భువనేశ్వర్ సంయుక్తంగా మొట్టమొదటి స్వదేశీ మలేరియా వ్యాక్సిన్ “అడ్వాఫల్సివాక్స్”ను అభివృద్ధి చేశాయి. ఇది ఇన్ఫెక్షన్ రాకుండా, దాని వ్యాప్తిని రెండింటినీ నివారిస్తుంది. ప్రభుత్వం ఉత్పత్తి బాధ్యతను 5 కంపెనీలకు అప్పగించింది. మొదటి బ్యాచ్ ఈ సంవత్సరం చివరి నాటికి రావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.