భారత్ న్యూస్ ఖమ్మం…..దేశంలో రూ.1.1 లక్షల కోట్ల అనాథ ఆస్తులు
దేశంలో యజమానుల జాడ లేక పేరుకుపోతున్న ఆర్థిక ఆస్తుల విలువ 2025-26 ముగింపు నాటికి రూ.1.1 లక్షల కోట్లకు చేరింది. ఇందులో రూ.83,000 కోట్లు బ్యాంక్ డిపాజిట్లు కాగా, మిగిలినవి బీమా, ఈక్విటీ నిధులు. అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నా ఆశించిన మార్పు రావడం లేదు. పాత ఖాతాల్లో నామినీ వివరాలు లేకపోవడం, చేతిరాత రికార్డుల వల్ల కేవైసీ వివరాలు సరిపోలకపోవడం వంటివి సమస్యకు ప్రధాన కారాణాలు. దీనివల్ల అర్హులైన వారసులకు నిధుల లభ్యత సవాలుగా మారింది..🤟🏽
