భారత్ న్యూస్ విశాఖపట్నం..Ammiraju Udaya Shankar.sharma News Editor…దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.
24 గంటల్లోనే 1,238 కొత్త కరోనా కేసులు.
ఒక్క రోజులో కరోనాతో ఏడుగురు మృతి.
భారత్లో ప్రస్తుతం 4,866 యాక్టివ్ కేసులు.. మహారాష్ట్రలో ముగ్గురు, ఢిల్లీలో ఇద్దరు మృతి.
కర్నాటకలో కరోనాతో ఇద్దరు మృతి.. ఈ ఏడాదిలో కరోనాతో 51 మంది మృతి.
కేరళలో అత్యధికంగా 1,487 యాక్టివ్ కేసులు.. ఏపీలో 50, తెలంగాణలో 3 కరోనా యాక్టివ్ కేసులు…
