టీటీడీకి వెండి దీపపు సమ్మెలు విరాళం

భారత్ న్యూస్ తిరుపతి….Ammiraju Udaya Shankar.sharma News Editor…టీటీడీకి వెండి దీపపు సమ్మెలు విరాళం

తిరుమల, 2025 మే 10: టీటీడీకి శనివారం రాత్రి నాలుగు వెండి దీపపు సమ్మెలు విరాళంగా అందాయి.

బెంగుళూరుకు చెందిన శ్రీ రాధా కృష్ణ, శ్రీ శ్యామ్ సుందర్ శర్మ, శ్రీ శశిధర్ ఈ దీపపు సమ్మెలను విరాళంగా అందించారు.

శ్రీవారి ఆలయ మహాద్వారం వద్ద పేష్కార్ శ్రీ రామకృష్ణకు దాతలు ఈ మేరకు దీపపు సమ్మెలను అందజేశారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.