భారత్ న్యూస్ రాజమండ్రి….ధాన్యం సేకరణ విషయంలో ప్రభుత్వం తీరుతో కౌలురైతులు నష్టపోతున్నారు.
జగన్ మోహన్ రెడ్డిగారి హయాంలో తడిసిన, మొక్కమొలిచిన ధాన్యం అయినా రైతు నుంచి కొనుగోలు చేశాం. కౌలు రైతులకు మేలు చేసింది వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారే.
-కారుమూరి నాగేశ్వరరావు గారు, మాజీ మంత్రి
