రాజధాని రైతులకు గుడ్ న్యూస్..రాజధాని అమరావతి రైతులకు కౌలు జమ చేసిన ప్రభుత్వం.

రాజధాని అమరావతి రైతులకు కౌలు జమ చేసిన ప్రభుత్వం.

భారత్ న్యూస్ మంగళగిరి…Ammiraju Udaya Shankar.sharma News Editor…రాజధాని రైతులకు గుడ్ న్యూస్..

రాజధాని అమరావతి రైతులకు కౌలు జమ చేసిన ప్రభుత్వం.

ఈ రోజు ఉదయం నుంచి రైతుల అకౌంట్లలో జమ అవుతున్న కౌలు.

బ్యాంక్ లు వారీగా జమ అవుతున్న కౌలు.

పెండింగ్ లో ఉన్న రెండు ఏళ్ల కౌలును అధికారంలోకి వచ్చిన వెంటనే చెల్లించిన కూటమి ప్రభుత్వం.

మళ్ళీ ఈ ఏడాది కౌలును కూడా ఈ రోజు ఉదయం నుంచి రైతుల అకౌంట్లలో జమ చేస్తున్న ప్రభుత్వం.