తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.

భారత్ న్యూస్ తిరుపతి….తిరుమల :

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.

31 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు.

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.02 కోట్లు.