భారత్ న్యూస్ రాజమండ్రి…జగన్ క్వాష్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా
సింగయ్య మృతి కేసులో జగన్ క్వాష్ పిటిషన్తో పాటు,అన్ని పిటిషన్ల విచారణ రేపటికి వాయిదావేసిన హైకోర్టు

జగన్పై చర్యలు తీసుకోవద్దని కోరిన న్యాయవాదులు
ఎలాంటి ఆదేశాలు ఇవ్వని ఏపీ హైకోర్టు.