SCO భద్రతా మండలి కార్యదర్శుల 20వ సమావేశంలో పాల్గొనేందుకు చైనాను

భారత్ న్యూస్ ఢిల్లీ…..SCO భద్రతా మండలి కార్యదర్శుల 20వ సమావేశంలో పాల్గొనేందుకు చైనాను సందర్శించిన NSA అజిత్ దోవల్

ఈ సందర్భంగా బీజింగ్‌లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో అజిత్ దోవల్ సమావేశమయ్యారు…