ఖరీఫ్ సీజన్‌కు పెట్టుబడి సాయం అందించనున్న ప్రభుత్వం

భారత్ న్యూస్ హైదరాబాద్….ఖరీఫ్ సీజన్‌కు పెట్టుబడి సాయం అందించనున్న ప్రభుత్వం

నేటి నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలా సంవత్సరం పొడవునా కాకుండా వారం రోజుల్లోగా నిధుల జమ

జూన్ 5 వరకు కొత్త పాస్‌బుక్స్ పొందిన రైతులకూ ఇవ్వాలని నిర్ణయం