కులగణనపై కేంద్రం కీలక నిర్ణయం

భారత్ న్యూస్ ఢిల్లీ…..కులగణనపై కేంద్రం కీలక నిర్ణయం

తొలి దశలో ఉత్తరాఖండ్‌, జమ్మూకాశ్మీర్‌, లడాఖ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో కులగణన.

రెండు దశల్లో దేశవ్యాప్తంగా కులగణన.

వచ్చే ఏడాది అక్టోబర్‌ 1 నుంచి తొలిదశ కులగణన.

2027 మార్చి 1 నుంచి రెండో దశ కులగణన.