తెలుగు రాష్ట్రాలను తాకిన నైరుతి రుతుపవనాలు..

భారత్ న్యూస్ రాజమండ్రి….తెలుగు రాష్ట్రాలను తాకిన నైరుతి రుతుపవనాలు..

13 రోజులు ముందుగానే తెలంగాణలోకి ఎంట్రీ

మహబూబ్ నగర్ వరకు విస్తరించినట్లు వాతావరణ శాఖ వెల్లడి

ఏపీలోని రాయలసీమను తాకిన నైరుతి రుతుపవనాలు

కేరళ, కర్నాటక, తమిళనాడులో పూర్తిగా విస్తరించిన రుతు పవనాలు

మహారాష్ట్ర, తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో విస్తరణ

దక్షిణాదితో పాటు మహారాష్ట్రలో దంచికొడుతున్న వర్షాలు…