రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మైక్రో ఫైనాన్స్ చీటింగ్ కేసులో ప్రధాననిందితుడు రమావత్ మధు అరెస్ట్..!

.భారత్ న్యూస్ హైదరాబాద్….రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మైక్రో ఫైనాన్స్ చీటింగ్ కేసులో ప్రధాననిందితుడు రమావత్ మధు అరెస్ట్..!

మైక్రో ఫైనాన్స్ పేరుతో దాదాపు నూటయాభై కోట్ల వరకు మధు టీమ్ వసూల్ చేసినట్లు ఆరోపణలు..!

రామావత్‌ మధును అరెస్టు చేసిన సైబరాబాద్‌ పోలీసులు..!

సైబరాబాద్‌లో ఇప్పటికే మధుపై పలు కేసులు నమోదు..!

ఇదే వ్యవహారంలో పాపులర్ సింగర్ మంగ్లీ పైన.. ఆమె సోదరుడి పైనా ఆరోపణలు చేసిన అడ్వకేట్ సుబ్బారావు తదితరులు..!

ఈ చీటింగ్ వ్యవహారం బయటపడగానే అజ్ఞాతంలోకి వెళ్లిన మధు..!

తాజాగా మధు అరెస్ట్ తో మొత్తం వ్యవహారంలో అసలు నిజాలు బయటకు వచ్చే అవకాశముంది..!