ఆర్టీసీ సమ్మె హెచ్చరిక

భారత్ న్యూస్ హైదరాబాద్….ఆర్టీసీ సమ్మె హెచ్చరిక

ఈ నెల 22 నుంచి సమ్మెకు వెళ్తామని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది

మార్చి 13న నోటీసు ఇచ్చినా ప్రభుత్వం, యాజమాన్యం స్పందించలేదని తెలిపింది

విలీనంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులతో సమాన జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేసింది