భారత్ న్యూస్ ఢిల్లీ…..బీజేపీలో చేరిన కొద్దికాలానికే టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్కు ఎక్స్-కేటగిరీ భద్రత కల్పించారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, టీఎంసీ నుంచి బీజేపీలోకి మారిన కొద్దికాలానికే ఈ నిర్ణయం తీసుకున్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పేస్ను చేర్చిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.

కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సమక్షంలో మార్చి 31న పేస్ బీజేపీలో చేరారు…