భారత్ న్యూస్ ఖమ్మం…..భబనీపూర్ లో మమతా బెనర్జీ ఓటమి దాదాపు ఖాయమైంది. 25,000 మంది సిక్కులు పూర్తిగా సువేందు అధికారికే ఓటేయాలని నిర్ణయించుకున్నారు.
మమతా బెనర్జీ కి రాబోయేది గడ్డుకాలమే అని అనిపిస్తుంది..
కారణం
మాల్డా జిల్లా లో జరిగిన సంఘటన పై సుప్రీం కోర్టు CJI సీరియస్ అవ్వడం…
NIA CBI లను విచారణ చేయమని చెప్పడం…..
సుప్రీం కోర్టు అనుమతి తో ఎన్నికల నిర్వహణ కోసం భారీగా కేంద్ర బలగాలు బెంగాల్ కు రావడం…
ఐ ప్యాక్ ఆఫీస్ లో ఈ డి సోదాలు…

కేంద్ర హోం మంత్రి అమిత్ షా బెంగాల్ ఎన్నికలను సీరియస్ గా తీసుకోవడం