భారత్ న్యూస్ నెల్లూరు….శబరిమల గోల్డ్ స్కామ్లో కీలక ట్విస్టు
AP: దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన
శబరిమల ఆలయ బంగారం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బంగారం తాపడాల నుంచి వేరు చేసిన పసిడిని కర్ణాటకలోని ఓ వ్యాపారి విక్రయించినట్లు ఈ కేసులో ప్రధాన నిందితుడి ఉన్నికృష్ణన్ అంగీకారించాడు. విచారణలో నిందితుడు పూర్తి వివరాలు వెల్లడించినట్లు సిట్ అధికారలు తెలిపారు. బంగారు తాపడాలను మరమ్మతుల కోసం తీసుకెళ్లగా.. తరువాత చోరీకి గురయ్యాయి.
