భారత్ -పాక్ మధ్య సైబర్ యుద్ధం…

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ దాడి తర్వాత పాకిస్థాన్ నుంచి భారత సంస్థల వెబ్‌సైట్‌లపై…

పాక్ పై భారత్ పోరాటం..

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయి చేరాయి. భారత్ సైనిక చర్యలకు సిద్ధమవుతోందని పాకిస్థాన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.…

తెలంగాణ సీఎంఓ ప్రక్షాళన..

తెలంగాణ సీఎంఓలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రక్షాళన దిశగా చర్యలు చేపట్టారు. అధికారుల మధ్య సమన్వయలోపంతో పాటు ఆధిపత్య పోరు ఈ…

తాడేపల్లిగూడెం కూటమి రచ్చ …

తాడేపల్లిగూడెంలో కూటమి రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆవేదన కూటమి నేతల మధ్య అసంతృప్తికి అద్దం…

కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఓవర్‌లోడ్ …

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయింది. ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రికార్డ్ స్థాయిలో సీట్లు వచ్చాయి.…

ఆపరేషన్ కగార్ …

ఆపరేషన్ కగార్.. ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది. ఆదివాసీలను ఇబ్బంది పెట్టేలా బ్లాక్ హిల్స్ లో సెర్చ్ ఆపరేషన్ ఏంటన్న ప్రశ్నలను…

హఫీజ్‌పేట హైడ్రా వివాదం …

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 39 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారు. హైడ్రా రంగంలోకి దిగి భూములను స్వాధీనం చేసుకొని..…

భవిష్యత్తు ఎన్నికలే బీజేపీ టార్గెట్ …

తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని భారతీయ జనతా పార్టీ పట్టుదలతో ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటుకుంటామని, అధికారంలోకి…

తిరుమల నెయ్యి ఛార్జ్ షీట్ …

తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి ప్రసాదాలకు వినియోగించిన కల్లీ నెయ్యికేసు విచారణలో మొదటి చార్జ్‌షీట్‌ను రెండు మూడు రోజులలో సెంట్రల్ సిట్…

జగన్ కొత్త రాజకీయం …

జగన్ పొలిటికల్ స్ట్రాటజీలు ఆ పార్టీ వారికే అంతుపట్టకుండా తయారవుతున్నాయంట. ప్రతిపక్ష నేత మోదా కూడా లేకుండా పోయిన మాజీ ముఖ్యమంత్రి…

అమెరిక మాట భారత్, పాకిస్థాన్ వింటాయా?

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో అమెరికా మధ్యవర్తిత్వం చేస్తూ రెండు దేశాల మధ్య…

రెండు దేశాల మధ్య ఎయిర్‌లైన్స్ నిషేధం …

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఎప్పుడు ఏం చేస్తుందోనని పాకిస్థాన్ వణికిపోతోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ కరాచీ, లాహోర్ ఎయిర్‌స్పేస్‌పై ఆంక్షలు…