భారత్ న్యూస్ గుంటూరు…..Ammiraju Udaya Shankar.sharma News Editor.వైసీపీ ఇసుక దోపిడీపై ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్ కీలక వ్యాఖ్యలు.
గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుక స్కామ్ చాలా పెద్దది.
వైసీపీ ఇసుక దోపిడీ వివరాలు నా దగ్గరున్నాయి.
సిట్ విచారణకు పిలిస్తే వాస్తవాలు వివరిస్తా.

ఇసుక ద్వారా వైసీపీ నేతలు వేలకోట్లు దోచుకున్నారు.
ఏపీ లిక్కర్ స్కామ్ లో సిట్ విచారణలో కోట్లు బయటకొస్తున్నాయి.
త్వరలో ప్రధాన సూత్రధారి పాత్ర కూడా బయటకొస్తుంది : ఎమ్మె్ల్యే వసంత కృష్ణప్రసాద్