భారత్ న్యూస్ రాజమండ్రి…అమరావతి :
ఏపీపీఎస్సీ సభ్యుడిగా ప్రొఫెసర్ సి.శశిధర్.
సి.శశిధర్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.
జేఎన్టీయూ అనంతపురం రిజిస్ట్రార్ గా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్న శశిధర్..
WhatsApp us