తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

భారత్ న్యూస్ తిరుపతి….తిరుమల :

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 84,258 మంది భక్తులు

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.90 కోట్లు