కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శలు..

భారత్ న్యూస్ విజయవాడ…కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శలు..

ఆదాని లాంటి ఇన్వెస్టర్లను కూడా భయపెట్టారు

పెట్టుబడిదారులపై దాడులు చేశారు, బెదిరించారు

ఈ రాష్ట్రంపై పెట్టుబడిదారులకు నమ్మకం పూర్తిగా పోయింది

సీదిరి అప్పలరాజు