ద్వారకాతిరుమల మండలం పి కన్నాపురం గ్రామంలో ఇరువర్కల మధ్య రోడ్డు విషయంలో ఘర్షణ

భారత్ న్యూస్ గుంటూరు…తూర్పు గోదావరి జిల్లా :-

ద్వారకాతిరుమల మండలం పి కన్నాపురం గ్రామంలో ఇరువర్కల మధ్య రోడ్డు విషయంలో ఘర్షణ…

ఒక మహిళ కు చెయ్యి విరిగి ,పలువురికి గాయాలు…

పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది