భారత్ న్యూస్ నెల్లూరు….కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్ర పర్యటన వాయిదా.
ఎల్లుండి అమరావతిలో ఒకేసారి 12 బ్యాంకులకు శంకుస్థాపన కార్యక్రమం. కార్యక్రమంలో పాల్గొనేందుకు రేపు అమరావతి రావాల్సి ఉన్న నిర్మలా సీతారామన్. మొంథా తుపాను కారణంగా కార్యక్రమం వాయిదా.
