తమ ఆస్తిని ప్రజలకు ఇస్తున్నట్లు ప్రకటించిన కమ్యూనిస్టు పార్టీ నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి గారి భార్య విజయలక్ష్మి

…భారత్ న్యూస్ హైదరాబాద్….తమ ఆస్తిని ప్రజలకు ఇస్తున్నట్లు ప్రకటించిన కమ్యూనిస్టు పార్టీ నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి గారి భార్య విజయలక్ష్మి

📍వారసత్వంగా వచ్చిన ఆస్తి, నాలుగున్నర ఎకరాల భూమిని ప్రజా- యువజన అవసరాల కోసం ఇవ్వడం చాలా ఆదర్శవంతమైన పని.బ్రతికి ఉన్నప్పుడు ప్రజల కోసం పనిచేశారు,చనిపోయిన తర్వాత తన దేహాన్ని వైద్య విద్యార్థుల కోసం ఇచ్చారు. ఇప్పుడు తనకు ఉన్నటువంటి ఆస్తిని కూడా ప్రజల కోసం ఇచ్చారు. బహుశా ఇది కేవలం కమ్యూనిస్టు పార్టీ నాయకులకి సాధ్యమవుతుంది. నేటి యువతరానికి ఒక స్ఫూర్తి, ఆదర్శం.