185 ఏళ్ల పోస్టు బాక్స్ కు ఈ రోజు (సెప్టెంబర్ 1) నుంచితాళం

భారత్ న్యూస్ హైదరాబాద్….185 ఏళ్ల పోస్టు బాక్స్ కు ఈ రోజు (సెప్టెంబర్ 1) నుంచి
తాళం

📍భారత తపాలా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 185 ఏళ్ల చరిత్ర కలిగిన పోస్టు బాక్స్ లను ఈ రోజు అనగా సెప్టెంబర్ 1 నుంచి పూర్తిగా నిలిపివేయనుంది.

ఇకపై లేఖలు, రిజిస్టర్ పోస్టులు, శుభాకాంక్షలు అన్నీ స్పీడ్ పోస్ట్ ద్వారా నేరుగా గమ్యస్థానానికి చేరతాయి.

తపాలా కార్యాలయాలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి. ఈ రోజుల్లో వాట్సాప్, ఇమెయిల్ వంటి సాంకేతికత కారణంగా పోస్టు బాక్స్ వినియోగం తగ్గిపోయింది.