భారత్ న్యూస్ కర్నూల్….సుప్రీంకోర్టుకు నటుడు విజయ్ TVK పార్టీ
పరువు హత్యలపై ప్రత్యేక చట్టం తీసుకురావాలని నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు వేసింది. ఇటీవల తమిళనాడులో ఓ దళిత సాఫ్ట్వేర్ ఇంజినీర్ హత్యకు గురైన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. టీవీకే పార్టీ జనరల్ సెక్రెటరీ అధవ్ అర్జున పిటిషనన్ను కోర్టులో సమర్పించారు.
