బస్సులో 130 మంది ప్రయాణికులు..

భారత్ న్యూస్ విశాఖపట్నంAmmiraju Udaya Shankar.sharma News Editor…బస్సులో 130 మంది ప్రయాణికులు..!!

విశాఖలో ఓవర్ లోడ్ కారణంగా బస్సు లో చెలరేగిన మంటలు

బస్సు కెపాసిటీ 65కాగా 130 మంది ప్రయాణించడంతో ప్రమాదం

130 మంది ప్రయాణికులలో 99 మంది మహిళలు ఉన్నట్టు గుర్తింపు

కుర్మన్నపలెం నుంచి విజయనగరం వెళ్తున్న బస్సు