విశాఖలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు..

భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు..

ఈ నెల 20న భువనేశ్వర్ నుంచి విశాఖ చేరుకోనున్న ప్రధాని మోదీ..

ఈ నెల 20న రాత్రి తూర్పు నౌకాదళ అతిథిగృహంలో బస చేయనున్న ప్రధాని..

ఈ నెల 21న ఉదయం 6.30 నుంచి 7.45 వరకు విశాఖ బీచ్ లో యోగా డే..

విశాఖ ఆర్కే బీచ్ లో జరిగే యోగా డేలో పాల్గొననున్న ప్రధాని మోదీ..

ఈ నెల 21న మధ్యాహ్నం 12 గంటలకు విశాఖ నుంచి ఢిల్లీ వెళ్లనున్న మోదీ..