బెట్టింగ్‌ యాప్‌ లపై సుప్రీంకోర్టులో విచారణ

భారత్ న్యూస్ రాజమండ్రి….బెట్టింగ్‌ యాప్‌ లపై సుప్రీంకోర్టులో విచారణ

బెట్టింగ్‌ యాప్‌లతో యువత ప్రాణాలు కోల్పోతున్నారంటూ
సుప్రీంకోర్టులో కేఏ పాల్‌ పిటిషన్

కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రతివాదులకు నోటీసులు ఇచ్చిన న్యాయస్థానం

అవసరమైతే రాష్ట్రాలకు కూడా నోటీసులు ఇస్తామన్న కోర్టు