భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఇకపై ప్రతి నెలా రెండుసార్లు కేబినెట్ సమావేశాలు
15 రోజులకు ఒకసారి మంత్రివర్గ సమావేశాలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం

విధానపరమైన నిర్ణయాల విషయంలో ఆలస్యం లేకుండా ఉండేందుకే ఈ నిర్ణయం
ప్రతి నెలలో మొదటి, మూడవ శనివారం రోజున మంత్రివర్గ సమావేశం నిర్వహించే యోచనలో సీఎం రేవంత్ రెడ్డి