భారత్ న్యూస్ హైదరాబాద్….కేరళ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.
అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రి

మరికాసేపట్లో కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ ప్రారంభం
అర్ధరాత్రి వరకు సభ జరిగే అవకాశం
ప్రభుత్వం ఎలాంటి విచారణకు ఆదేశిస్తుందనే ఉత్కంఠ