భారత్ న్యూస్ ఢిల్లీ…..ఫోటోల కోసం గడ్డ కట్టిన చెరువులో దిగిన పర్యాటకులు.. ఇద్దరు మృతి
అరుణాచల్ప్రదేశ్లోని సెలా సరస్సు వద్ద ఘటన
ఫోటోలు దిగుతుండగా ఉన్నట్లుండి మంచు విరగడంతో లోపల పడిపోయి ఇద్దరు పర్యాటకులు మృతి

ఓ మృతదేహాన్ని పైకి తీసిన అధికారులు.. మరో మృతదేహం కోసం గాలింపు..