సంక్రాంతి పండుగ వేళ ప్రైవేటు ట్రైవెల్స్ అడ్డగోలు దోపిడీ

భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖ:

సంక్రాంతి పండుగ వేళ ప్రైవేటు ట్రైవెల్స్ అడ్డగోలు దోపిడీ

అగనంపూడి టోల్ గేట్ వద్ద ప్రైవేట్ బస్సులపై రవాణా శాఖ అధికారులు దాడులు

25 ప్రైవేట్ బస్సులు తనిఖీ చేయగా, నిబంధనలు పాటించినందుకు, మూడు బస్సులపై కేసు నమోదు