పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాంపు

..భారత్ న్యూస్ అమరావతి..Ammiraju Udaya Shankar.sharma News Editor…రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.

పోర్టుల ఆపరేషన్-మెయింటెనెన్స్‌పైనా అధికారులతో చర్చించారు.

రాష్టంలో 2026 నాటికి మచిలీపట్నం, రామాయపట్నం, మూలపేట, కాకినాడ గేట్ వే పోర్టులతో పాటూ, జువ్వలపాలెం దిన్నే, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హర్బర్ నిర్మాణాలను పూర్తిచేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు….