భారత్ న్యూస్ నెల్లూరు….న్యాయవాదుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వ ఆర్థిక సాయం
మరణించిన న్యాయవాదుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం
,150 కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు నిధుల విడుదల
మొత్తం ₹46 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్గా విడుదల
ప్రతి కుటుంబానికి ₹4,00,000/- చొప్పున సాయం
AP Advocates Welfare Fund Matching Grant ద్వారా చెక్కులు జారీకి ఆదేశాలు

సమాజ సేవలో న్యాయవాదుల కుటుంబాలకు ఇది బలమైన అండ.