కోనసీమలోని శంకరగుప్తం మేజర్ డ్రైన్ వెంబడి సముద్రపు నీరు చేరి 13 గ్రామాల కొబ్బరి తోటలు దెబ్బతిన్నాయి. వేల ఎకరాల చెట్లు నష్టపోయి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భారత్ న్యూస్ రాజమండ్రి….కోనసీమలోని శంకరగుప్తం మేజర్ డ్రైన్ వెంబడి సముద్రపు నీరు చేరి 13 గ్రామాల Ammiraju Udaya Shankar.sharma News Editor…కొబ్బరి తోటలు దెబ్బతిన్నాయి. వేల ఎకరాల చెట్లు నష్టపోయి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దసరా అనంతరం ఆ ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించి, రైతులతో పాటు ఇరిగేషన్, వ్యవసాయ అధికారులు మరియు శాస్త్రవేత్తలతో చర్చిస్తాను~£

రైతు సమస్య అంటే నా సమస్యే – జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు…..