భారత్ న్యూస్ విజయవాడ.నేడు ఏపీ కేబినెట్ భేటీ
📍ఈరోజు ఉదయం 11 గం.లకు సచివాలయం మొదటి బ్లాకులో సీఎం చంద్రబాబు ఏపీ క్యాబినెట్ సమావేశం జరగనుంది.
రాజధాని భూ సేకరణకు గ్రీన్ సిగ్నల్.
అమరావతి ప్రాజెక్టులకు కొత్త ఎస్పీవీ.
ఎస్ఐపీబీ, సీఆర్డీఏ అథారిటీ ప్రతిపాదనలపై కీలక నిర్ణయం.

అసెంబ్లీ సమావేశాలపై చర్చించే అవకాశం.
