బీహార్‌ అసెంబ్లీకి ఎన్నికైన అతిపిన్న వయస్కురాలిగా 25 యేళ్ల మైథిలీ ఠాకూర్‌

భారత్ న్యూస్ గుంటూరు…బీహార్‌ అసెంబ్లీకి ఎన్నికైన అతిపిన్న వయస్కురాలిగా 25 యేళ్ల మైథిలీ ఠాకూర్‌

🔸ఆధ్యాత్మిక, జానపద గీతాలను ఆలపిస్తూ మైథిలీ ఠాకూర్‌ సోషల్‌ మీడియాలో సంచలనం సృష్టించారు.బీహార్‌ అసెంబ్లీకి ఎన్నికైన అతిపిన్న వయస్కురాలిగా నిలిచారు.

🔸 మైథిలీ ఠాకూర్‌ అలీనగర్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ (BJP) అభ్యర్థిగా రంగంలోకి దిగిన ఆమె ఆర్జేడీ దిగ్గజ నేత వినోద్‌ మిశ్రాను 11 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడించారు.

🔸ఇన్‌స్టా, యూట్యూబ్‌లో కలిపి ఆమెకు 1.1 కోట్ల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. ఇక ఫేస్‌బుక్‌లో అయితే 1.4 కోట్ల మంది ఆమెను అనుసరిస్తున్నారు.