తిరుపతి :
భారత్ న్యూస్ తిరుపతి….Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీకి రానున్న మరో కీలక ప్రాజెక్టు
తిరుపతి :
ఏపీ రాష్ట్రానికి మరో కీలక ప్రాజెక్టు రానుంది. ఏపీలో షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్ సెంటర్ ఏర్పాటు కాబోతోంది. ఏపీతో పాటు గుజరాత్, తమిళనాడులో కూడా నౌకల తయారీ కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే వీటికి అవసరమైన స్థలాలను కూడా కేంద్రం ఎంపిక చేసింది.త్వరలో ఏపీలోని దుగరాజా పట్నంలో షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నారు.