స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టేకు నిరసనగా 14న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చిన బీసీ సంఘాలు

..భారత్ న్యూస్ హైదరాబాద్….స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టేకు నిరసనగా 14న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చిన బీసీ…

తెలంగాణ చేనేత కార్మికుల కోసం ప్రకటించిన రుణమాఫీ పథకాన్ని వెంటనే అమలు చేయాలని రాష్ట్ర చేనేత కార్మిక సంఘం ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను కోరింది.

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….తెలంగాణ చేనేత కార్మికుల కోసం ప్రకటించిన రుణమాఫీ పథకాన్ని వెంటనే అమలు చేయాలని రాష్ట్ర చేనేత కార్మిక…

మహిళల వన్డే క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి కొలంబోలో జరిగే మ్యాచ్ లో ఇంగ్లండ్ , శ్రీలంక జట్లు పోటీ పడతాయి

భారత్ న్యూస్ విజయవాడ…మహిళల వన్డే క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి కొలంబోలో…

రాష్ట్రంలోని 6 జిల్లాల్లో రేపు ఏల్స్ పోలియో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తారు.

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….రాష్ట్రంలోని 6 జిల్లాల్లో రేపు ఏల్స్ పోలియో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా కేంద్ర ఆరోగ్యశాఖ…

మావోయిస్టు పార్టీకి చెందిన ముగ్గురు సీనియర్‌ నేతలు – కుంకటి వెంకటి ,మొగిలిచెర్ల వెంకటరాజు ,తోడెం గంగ నిన్న డీజీపీ శివధర్ ‌రెడ్డి సమక్షంలో లొంగిపోయారు.

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….మావోయిస్టు పార్టీకి చెందిన ముగ్గురు సీనియర్‌ నేతలు – కుంకటి వెంకటి ,మొగిలిచెర్ల వెంకటరాజు ,తోడెం గంగ…

కొత్తగూడెంలో 800 మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంతో ఒకటి లేదా రెండు అల్ట్రా సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ ప్లాంట్ల నిర్మాణానికి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం కోసం తెలంగాణ జెన్‌కో ఆదేశాలు జారీ చేసింది.

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….కొత్తగూడెంలో 800 మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంతో ఒకటి లేదా రెండు అల్ట్రా సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌…

ప్రధాన మంత్రి ధనధాన్య కృషి యోజన పథకానికి శ్రీకారం..

భారత్ న్యూస్ ఢిల్లీ…..ప్రధాన మంత్రి ధనధాన్య కృషి యోజన పథకానికి శ్రీకారం.. ప్రధాన మంత్రి ధనధాన్య కృషి యోజన పథకాన్ని ప్రారంభించిన…

అర్హులైన పాత్రికేయులందరికీ అక్రెడిటేషన్ ఇవ్వాలి,

భారత్ న్యూస్ గుంటూరు…అర్హులైన పాత్రికేయులందరికీ అక్రెడిటేషన్ ఇవ్వాలి– గుంటూరు జిల్లా ఐ&పిఆర్ డిడికి నిమ్మరాజు వినతి గుంటూరు, అక్టోబర్ 11: ప్రభుత్వ…

ఈ నెల 16న కర్నూలులో మోదీ సభ

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఈ నెల 16న కర్నూలులో మోదీ సభ AndhraPradesh కర్నూలులో ఈ నెల 16న సూపర్ GST-సూపర్ సేవింగ్స్…

టీటీడీ టికెట్లు వాట్సాప్‌లో ఇలా చిటికెలో బుక్‌ చేసుకోండి.. స్టెప్‌ బై స్టెప్‌..

భారత్ న్యూస్ తిరుపతి…టీటీడీ టికెట్లు వాట్సాప్‌లో ఇలా చిటికెలో బుక్‌ చేసుకోండి.. స్టెప్‌ బై స్టెప్‌.. ఆంధ్రప్రదేశ్ సర్కారు వాట్సాప్ గవర్నెన్స్‌…

రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి? ఎక్కువ తాగితే ఏమవుతుంది?

భారత్ న్యూస్ విశాఖపట్నం..రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి? ఎక్కువ తాగితే ఏమవుతుంది? పురుషులు రోజుకు 3 లీటర్లు, మహిళలు 2.5…

అమరావతి రైతుల వార్షిక కౌలు జమ వివరాలు

భారత్ న్యూస్ విజయవాడ…అమరావతి రైతుల వార్షిక కౌలు జమ వివరాలు ప్రభుత్వం అమరావతి భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు జమ చేసింది.…