రూ.100తో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్.

భారత్ న్యూస్ అమరావతి..

రూ.100తో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్.

గ్రామ వార్డు సచివాలయాల్లో త్వరలో ప్రారంభం. రూ.10 లక్షలు దాటిన భూములకు స్టాంపు డ్యూటీ కింద రూ.వెయ్యి.