తెలంగాణ :
భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…పెట్టుబడుల గ్రౌండింగ్ వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ :
పెట్టుబడుల గ్రౌండింగ్ వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రానికి రెండేండ్లలోనే రికార్డు స్థాయిలో రూ.8.81 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు సీఎస్ రామకృష్ణారావు పేర్కొన్నారు.
ఆయా సంస్థలు, శాఖలను సమన్వయం చేసి పర్యవేక్షించేందుకు రియల్ టైమ్ డ్యాష్ బోర్డు రూపకల్పన చేసినట్లు తెలిపారు.

ప్రతి శాఖలో సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అధికారిని నియమించాలని ఆదేశాలు జారీ చేశారు.