భారత్ న్యూస్ గుంటూరు…నేడు ఇంగ్లాండ్తో భారత్ మ్యాచ్
టీ20 వరల్డ్ కప్లో భాగంగా రెండో సెమీ ఫైనల్లో తలపడనున్న టీమిండియా-ఇంగ్లాండ్
ముంబై వాంఖడే స్టేడియం వేదికగా సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్

India vs England match today
INDvsENGSemiFinal #INDvsENG