చార్మినార్‌ దగ్గర అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి..

.భారత్ న్యూస్ హైదరాబాద్….చార్మినార్‌ దగ్గర అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి..

కృష్ణ పెరల్స్‌, మోదీ పెరల్స్‌ షాపుల్లో మంటలు..

స్పాట్‌లో ముగ్గురు, ఆస్పత్రిలో 14 మంది మృతి..

మృతుల్లో ఎక్కువగా బెంగాల్‌ వాసులు..

హైదరాబాద్‌లో బంధువుల ఇంటికి వచ్చిన 4 కుటుంబాలు..

కింద ఫ్లోర్‌లో షాప్‌, మొదటి అంతస్తులో నివాసం..

గుల్జర్ హౌజ్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదాన్ని పరిశీలిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్..

అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులను అడిగి తెలుసుకుంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్….