ఛత్తీస్‌గఢ్ లో లొంగిపోయిన 12 మంది మావోయిస్టులు,

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఛత్తీస్‌గఢ్ లో లొంగిపోయిన 12 మంది మావోయిస్టులు

బీజాపూర్ జిల్లా పోలీస్ అధికారి ఎదుట ఆయుధాలు వీడిన మావోలు

లొంగిపోయిన వారిలో సెంట్రల్ కమిటీ సభ్యుడు మజ్జీ రాందేవ్, డివిజన్ కార్యదర్శి ఉసెండి చందు, తదితరులు..