ఎన్నికల కమిషన్ కు రాహుల్‌ గాంధీ ఐదు ప్రశ్నలు

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఎన్నికల కమిషన్ కు రాహుల్‌ గాంధీ ఐదు ప్రశ్నలు

  1. ప్రతిపక్షాలకు డిజిటల్‌ ఓటరు జాబితా ఎందుకు ఇవ్వడం లేదు?
  2. సీసీటీవీ ఫుటేజ్‌లు ఎందుకు, ఎవరు చెబితే ధ్వంసం చేశారు?
  3. ఓటర్ల జాబితాను ఎందుకు తారుమారు చేశారు?
  4. ప్రతిపక్ష నాయకులను ఎందుకు బెదిరిస్తున్నారు?
  5. ఈసీ ఇప్పుడు బీజేపీ ఏజెంట్‌గా మారిందా
    లేదా స్పష్టంగా చెప్పండి?

రాహుల్‌ గాంధీ