పాలిసెట్ కౌన్సెలింగ్ వాయిదా

భారత్ న్యూస్ విశాఖపట్నం..పాలిసెట్ కౌన్సెలింగ్ వాయిదా ఆంధ్రప్రదేశ్ : పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ కౌన్సెలింగ్ వాయిదా పడింది. కళాశాలలకు…

ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు 10వ తరగతి బోర్డు పరీక్షలు

భారత్ న్యూస్ రాజమండ్రి….ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు 10వ తరగతి బోర్డు పరీక్షలు సీబీఎస్ఈ కీలక నిర్ణయం మొదటిసారి మంచి మార్కులు…

ఏపీలో నేడు DEESET (డీఈఈ సెట్) ఫలితాలు విడుదల

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపీలో నేడు DEESET (డీఈఈ సెట్) ఫలితాలు విడుదల ఏపీలో డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్…

ఇంటర్మీడియట్‌ విద్యాశాఖపై అవినీతి ఆరోపణలు గుప్పుమన్నాయి.

భారత్ న్యూస్ రాజమండ్రి….ఇంటర్మీడియట్‌ విద్యాశాఖపై అవినీతి ఆరోపణలు గుప్పుమన్నాయి. పలు పోస్టులకు పదోన్నతుల విషయంలో ముడుపులు డిమాండ్‌ చేశారనే అంశం ఏసీబీ…

DSC కొత్త హాల్ టికెట్లు విడుదల

భారత్ న్యూస్ విజయవాడ..DSC కొత్త హాల్ టికెట్లు విడుదల Jun 25, 2025, DSC కొత్త హాల్ టికెట్లు విడుదలఆంధ్రప్రదేశ్ :…

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో విద్యాశాఖ కార్యాలయం వద్ద ప్రైవేట్ విద్యాసంస్థల్లో నిలువు దోపిడీ అరికట్టాలని తల్లిదండ్రుల ధర్నా.

భారత్ న్యూస్ గుంటూరు…..కృష్ణాజిల్లా మచిలీపట్నంలో విద్యాశాఖ కార్యాలయం వద్ద ప్రైవేట్ విద్యాసంస్థల్లో నిలువు దోపిడీ అరికట్టాలని తల్లిదండ్రుల ధర్నా. డీఈవో రామారావుకి…

ఏపీలో ప్రభుత్వ బడుల్లో ఎన్రోల్మెంట్ డ్రైవ్

భారత్ న్యూస్ శ్రీకాకుళం..ఏపీలో ప్రభుత్వ బడుల్లో ఎన్రోల్మెంట్ డ్రైవ్ అమరావతి : ఏపీలోని ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచడం లక్ష్యంగా…

ఏపీ పీసెట్ పరీక్షలు

భారత్ న్యూస్ రాజమండ్రి…. నుంచి ఏపీ పీసెట్ పరీక్షలు అమరావతి : ఏపీ రాష్ట్రవ్యాప్తంగా బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం…

SSCలో 2,423 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. రేపే లాస్ట్ డేట్

భారత్ న్యూస్ ఢిల్లీ….SSCలో 2,423 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. రేపే లాస్ట్ డేట్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) 2,423 గ్రూప్ C,…

మరోసారి రోడ్డెక్కిన ఉపాధ్యాయులు

భారత్ న్యూస్ రాజమండ్రి….మరోసారి రోడ్డెక్కిన ఉపాధ్యాయులు ఏపీ వ్యాప్తంగా మినిమం టైం స్కేల్ ఉపాధ్యాయుల ఆందోళన. బదిలీల్లో అన్యాయం జరుగుతోందని బదిలీల…

ఢిల్లీలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. విద్యావ్యవస్థలో చేపట్టిన సంస్కరణలు

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఢిల్లీలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ భేటీ…

పదవతరగతిలో 595 మార్కులు రావడంతో నగదు బహుమతిగా 20 వేలు వచ్చింది.ఆ మొత్తాన్ని పవన్ కళ్యాణ్ తరపున అనాధ శరణాలయానికి ఇవ్వాలని ఆ విద్యార్థి నిర్ణయించుకుంది.

భారత్ న్యూస్ విజయవాడ…చిన్నారి పెద్ద మనసు.. ➥ పదవతరగతిలో 595 మార్కులు రావడంతో నగదు బహుమతిగా 20 వేలు వచ్చింది.ఆ మొత్తాన్ని…